కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది
- March 05, 2017
కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది. ఏప్రిల్ 1నుంచి ఈ పెంపును అమలు చేసే యోచనలో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఉంది. 1000-1500 సీసీ గల మధ్య తరహా కార్ల నుంచి ఎస్యూవీ వంటి పెద్ద కార్ల దాకా బీమా ప్రీమియం 50 శాతం పెరగనుండగా, 1000 సీసీ లోపు గల చిన్న కార్ల ప్రీమియంలో మాత్రం పెంపు ప్రతిపాదన ఏదీ చేయలేదు. స్పోర్ట్స్ బైకులు, 350కి పైగా సీసీ కలిగిన సూపర్ బైకుల ప్రీమియంను 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









