కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది
- March 05, 2017
కార్లు, మోటార్ సైకిళ్లు, కమర్షియల్ వాహనాల బీమీ ప్రీమియం 50% పెరగనుంది. ఏప్రిల్ 1నుంచి ఈ పెంపును అమలు చేసే యోచనలో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఉంది. 1000-1500 సీసీ గల మధ్య తరహా కార్ల నుంచి ఎస్యూవీ వంటి పెద్ద కార్ల దాకా బీమా ప్రీమియం 50 శాతం పెరగనుండగా, 1000 సీసీ లోపు గల చిన్న కార్ల ప్రీమియంలో మాత్రం పెంపు ప్రతిపాదన ఏదీ చేయలేదు. స్పోర్ట్స్ బైకులు, 350కి పైగా సీసీ కలిగిన సూపర్ బైకుల ప్రీమియంను 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







