కూలిన విమానం.. పైలట్ మృతి.. నలుగురికి గాయాలు
- March 06, 2017
దేశరాజధాని ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తూ మార్గమధ్యంలో మంటలు అంటుకుని మేదాంత ఆసుపత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ థాయ్లాండ్ వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో పైలట్ అరుణాక్షానంది చనిపోయారు. మిగతా క్షతగాత్రులను ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా బ్యాంకాక్ తరలిస్తున్నామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!