Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- October 10, 2025
యూఏఈ: బిగ్ టికెట్ ది బిగ్ విన్ కాంటెస్ట్ మరోసారి నలుగురు భారతీయ, బంగ్లాదేశ్ ప్రవాసులను విజేతలుగా నిలిపింది. సిరీస్ 279 బిగ్ టికెట్ డ్రాలో విజేతలు Dh430,000 మొత్తాన్ని కలిపి బహుమతిగా అందుకున్నారు.
భారత్ నుండి వచ్చిన రియాస్ పనయకాండియిల్ Dh150,000 గెలుచుకున్నాడు. తన టికెట్ను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. గత 14 సంవత్సరాలుగా తన కుటుంబంతో షార్జాలో నివసిస్తున్న ముంబైకి చెందిన HR ప్రొఫెషనల్ సుసాన్ రాబర్ట్ Dh110,000 గెలుచుకొని బిగ్ టికెట్ తాజా విజేతలలో ఒకరిగా నిలిచాడు.
గత 15 సంవత్సరాలుగా దుబాయ్లోని లోడింగ్ మరియు అన్లోడింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న 35 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసి అలిమ్ ఉద్దీన్ సోంజా మియా Dh85,000 గెలుచుకున్నారు. తన 10 మంది స్నేహితుల బృందంతో ప్రతి నెలా బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు.
2001 నుండి అల్ ఐన్లో నివసిస్తున్న 49 ఏళ్ల బంగ్లాదేశ్ హౌస్ డ్రైవర్ నజ్రుల్ ఇస్లాం ఫకీర్ అహ్మద్ Dh85,000 విజేతగా నిలిచాడు. గత 24 సంవత్సరాలుగా 10 మంది స్నేహితుల బృందంతో ప్రతి నెలా బిగ్ టికెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







