కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- October 10, 2025
కువైట్: కువైట్ లో భద్రతా దళాల కార్యచరణను సమీక్షించారు. భద్రతా రంగాల అధిపతులతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ సమావేశం అయ్యారు. హాజరైన వారికి మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేశారని అల్-అద్వానీ తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ భద్రతా రంగాలలోని సిబ్బంది అంకితభావం మరియు నిరంతర పనిని ఆయన ప్రశంసించారు. అత్యవసర పరిస్థితులకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో సంసిద్ధతను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల మధ్య సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించడానికి "ఓపెన్ డోర్" విధానాన్ని అమలు చేయడం గురించిన ప్రాముఖ్యతను యాక్టింగ్ అండర్సెక్రటరీ అల్-అద్వానీ హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







