చికాగో ఆంధ్ర సంఘం ఆందోళన భారతీయులపై జరుగుతున్న దాడులపై
- March 08, 2017
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై చికాగో ఆంధ్ర సంఘం, ఇండియన్ కమ్యూనిటీ అవుడ్ రీచ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అరోరా సిటీలో ICO అధ్యక్షుడు కృష్ణ బన్సల్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యుఎస్ కాంగ్రెస్ సభ్యులు రాజా క్రిష్ణమూర్తితోపాటు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఇమ్మిగ్రేషన్ ఆటార్నీ భాను ఇలింద్రతోపాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కూచిభొట్లకు నివాళులు అర్పించారు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంత వరకు వివాదాలకు, అనవసర ప్రసంగాలకి దూరంగా ఉండటం మంచిదని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సూచించారు. అన్నారు. ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను మాట్లాడుతూ.. ట్రంప్ విధానాల వల్ల భారతీయులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమి లేదన్నారు. H1B, గ్రీన్ కార్డు వాళ్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని.. ఎదైనా అనుమానాలుంటే తమ కంపెనీకి చెందిన లాయర్ల సలహా తీసుకోవాలి అని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









