దండకారణ్యంలో మావోయిస్టుల మహిళా దినోత్సవం
- March 09, 2017
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో బుధవారం మావోయిస్టుల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దండకారణ్యంలో మహిళలు ర్యాలీ నిర్వ హించారు. ఈ సమయంలో సాయుధ మావోయిస్టులు గస్తీ ఉన్నట్టు తెలిసింది. అలాగే ఒడిశా రాష్ట్రం మల్కనగిరి అడవుల్లోనూ మావోయిస్టులు మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









