దండకారణ్యంలో మావోయిస్టుల మహిళా దినోత్సవం
- March 09, 2017
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో బుధవారం మావోయిస్టుల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దండకారణ్యంలో మహిళలు ర్యాలీ నిర్వ హించారు. ఈ సమయంలో సాయుధ మావోయిస్టులు గస్తీ ఉన్నట్టు తెలిసింది. అలాగే ఒడిశా రాష్ట్రం మల్కనగిరి అడవుల్లోనూ మావోయిస్టులు మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్
- APEX కౌన్సిల్ సభ్యుడిగా తొలి తెలుగు వ్యక్తి చముందేశ్వరనాథ్ ఎన్నిక
- గాజాలో పాలస్తీనియన్లకు ఖతార్ మద్దతు..ల్యాండ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- స్టాటిన్ మందుల వినియోగం సేఫా? సౌదీ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!
- దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్