దండకారణ్యంలో మావోయిస్టుల మహిళా దినోత్సవం
- March 09, 2017
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో బుధవారం మావోయిస్టుల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దండకారణ్యంలో మహిళలు ర్యాలీ నిర్వ హించారు. ఈ సమయంలో సాయుధ మావోయిస్టులు గస్తీ ఉన్నట్టు తెలిసింది. అలాగే ఒడిశా రాష్ట్రం మల్కనగిరి అడవుల్లోనూ మావోయిస్టులు మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







