పాఠశాలలో అగ్ని ప్రమాదం 5 గురు బాలికలకు అస్వస్థత
- March 09, 2017
జహ్రా:స్థానిక ఉమ్ ముబాషేర్ అల్ అన్సారీయా బాలికల హైస్కూల్లో బుధవారం ఒక తరగతిలో అగ్ని రాజుకొని నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడకు చేరుకొన్న జహ్రా అగ్నిమాపక దళం ముందు జాగ్రత్త చర్యగా పలువురు బాలికలను ఆ ప్రాంతం నుంచి తరలించారు. ఎనిమిది మరియు 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థినులకు ఆయా మంటల నుంచి వెలువడిన పొగను పీల్చడంతో వారు మూర్ఛపోయినట్లుగా నమోదు కాబడింది. పారామెడిక్స్ వారికి తక్షణ వైద్య సహాయం అందించింది. పాఠశాలలో అగ్ని ప్రమాదం జరాజధానికి అసలు కారణం పరిశోధనలు జరుగుతున్నాయి. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ వద్ద పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖ (చెప్పారు. విద్యా మంత్రిత్వశాఖ ఈ అగ్ని ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఐదుగురు బాలికలకు మెరుగైన వైద్యచికిత్స కోసం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







