మణిరత్నం దర్శకత్వంలో రాంచరణ్, అరవింద్ స్వామి కాంబినేషన్ రిపీట్
- March 10, 2017
అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్తో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒక వైపు లీడ్రోల్ ప్లే చేస్తూ.. మరో వైపున విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి చరణ్కి విలన్గా మారుతున్నట్టు తెలుస్తోంది.
చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకున్నట్టు సమాచారం. గతంలో చరణ్ 'ధ్రువ'లో విలన్గా అరవింద్ స్వామి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడం విశేషం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూరు కానుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









