మణిరత్నం దర్శకత్వంలో రాంచరణ్, అరవింద్ స్వామి కాంబినేషన్ రిపీట్
- March 10, 2017
అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్తో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒక వైపు లీడ్రోల్ ప్లే చేస్తూ.. మరో వైపున విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి చరణ్కి విలన్గా మారుతున్నట్టు తెలుస్తోంది.
చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకున్నట్టు సమాచారం. గతంలో చరణ్ 'ధ్రువ'లో విలన్గా అరవింద్ స్వామి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడం విశేషం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూరు కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







