మక్కా దుర్ఘటనలో హైదరాబాద్ వాసి మృతి
- September 24, 2015
నగరంలోని ఎల్బీ నగర్లో విషాదం నెలకొంది. ఎల్బీనగర్ నుంచి మక్కా యాత్రకు వెళ్లిన జానీబీ మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందారు. ఆమె ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. జానీబీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇవాళ మక్కాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనా వద్ద సైతాన్ రాయిపై రాళ్లు విసురుతున్న సమయంలో తొక్కిసలాట జరిగి 310 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









