సీఎం కేసీఆర్ సంతాపం
- March 12, 2017
భూమా నాగిరెడ్డి మృతి పట్ల తెలంగాణా సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. భూమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. చిన్న వయస్సులోనే భూమా మరణించడం తనను కలచివేసిందని పేర్కొన్నారు.
భూమా పిల్లలు ఇంకా వృద్ధిలోకి రాకముందే ఇలా జరగడం దారుణమని కేసీఆర్ అన్నారు. తెలంగాణా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి కూడా భూమా మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







