తెలంగాణా బడ్జెట్ లక్షన్నర కోట్లతో
- March 13, 2017
తెలంగాణా బడ్జెట్ను 2017-18 ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈటెల వరుసగా నాలుగోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఈటెల తెలిపారు, సీఎం ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
గ్రామీణ, బలహీన వర్గాల సంక్షేమానికి రూ.30 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లానుకు రూ. 20 వేల కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు, విద్యారంగానికి రూ15 వేల కోట్లు, ఎంబీసీ ఫైనాన్స్ కార్పోరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









