తెలంగాణా బడ్జెట్ లక్షన్నర కోట్లతో
- March 13, 2017
తెలంగాణా బడ్జెట్ను 2017-18 ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈటెల వరుసగా నాలుగోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఈటెల తెలిపారు, సీఎం ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
గ్రామీణ, బలహీన వర్గాల సంక్షేమానికి రూ.30 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లానుకు రూ. 20 వేల కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు, విద్యారంగానికి రూ15 వేల కోట్లు, ఎంబీసీ ఫైనాన్స్ కార్పోరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









