తెలంగాణా బడ్జెట్ లక్షన్నర కోట్లతో
- March 13, 2017
తెలంగాణా బడ్జెట్ను 2017-18 ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈటెల వరుసగా నాలుగోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఈటెల తెలిపారు, సీఎం ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
గ్రామీణ, బలహీన వర్గాల సంక్షేమానికి రూ.30 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లానుకు రూ. 20 వేల కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు, విద్యారంగానికి రూ15 వేల కోట్లు, ఎంబీసీ ఫైనాన్స్ కార్పోరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







