తెలంగాణా బడ్జెట్ లక్షన్నర కోట్లతో

- March 13, 2017 , by Maagulf
తెలంగాణా బడ్జెట్ లక్షన్నర కోట్లతో

తెలంగాణా బడ్జెట్‌ను 2017-18 ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు.  ఈటెల వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.  అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఈటెల తెలిపారు,  సీఎం ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. 
గ్రామీణ, బలహీన వర్గాల సంక్షేమానికి రూ.30 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లానుకు రూ. 20 వేల కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు, విద్యారంగానికి రూ15 వేల కోట్లు, ఎంబీసీ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com