హ్యూమన్ ట్రాఫికింగ్: ఐదుగురు మహిళలకు జైలు
- March 14, 2017
అజ్మన్ క్రిమినల్ కోర్ట్ ఆసియాకి చెందిన ఇద్దరు మహిళలకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బయటకు పంపివేయనున్నారు. అజ్మన్లో బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారంటూ వీరిపై మోపబడిన అభియోగాలు నిరూపించబడ్డాయి. తమ దేశం నుంచి వీరు యువతుల్ని ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి, వారిని మభ్యపెట్టి వారితో వ్యభిచారం చేయించారు. ఈ కేసులో మరో ముగ్గురు ఆసియా మహిళలకు మూడేళ్ళ జైలు శిక్ష, శిక్ష అనంతరం డిపోర్టేషన్ని విధించింది న్యాయస్థానం. ఈ కేసులో మొదటి నిందితురాలు దేశంలో అక్రమంగా నివసిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఆమె నివసిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అజ్మన్లోని ఓ అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకుని, అక్కడే ఆమె వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించింది.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







