మార్చి 19 నుంచి సివిల్ ఐడీ కార్డుల ప్రిపెయిడ్ సర్వీస్
- March 15, 2017
పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), మార్చి 19న ప్రీపెయిడ్ సర్వీస్ని సివిల్ ఐడి కార్డుల కోసం ప్రారంభించనుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలోనే అభ్యర్థి సివిల్ ఐడి కార్డు ఛార్జీలను చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమయంలో చెల్లించలేకపోయినప్పటికీ పిఎసిఐ చూపించిన మార్గాల్లో ఛార్జీలను చెల్లించి, ఆ తర్వాత ఆ కార్డుని తీసుకోవచ్చు. 15,000 సివిల్ ఐడి కార్డులు ఇంకా వాటికి సంబంధించిన వ్యక్తులు తీసుకోని కారణంగా పెండింగ్లో ఉన్నాయని, ఇందులో ఎక్కువ శాతం డొమెస్టిక్ వర్కర్లకు చెందినవేనని పిఎసిఐ డైరెక్టర్ జనరల్ ముసాయీద్ అసౌసి చెప్పారు. సివిల్ ఐడి కలెక్షన్ స్టేటస్ వివరాల్ని తెలుసుకోడానికి ఐవిఆర్ సిస్టమ్ని, అలాగే ఎస్ఎంఎస్ టెక్స్ట్ ఆప్షన్ని కూడా పిఎసిఐ కల్పించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







