యూఏఈ కమర్షియల్ షిప్ హైజాక్
- March 15, 2017
యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ నిర్వహిస్తున్న కమర్షియల్ వెస్సెల్ని, సోమాలియా కోస్ట్లో దుండగులు హైజాక్ చేశారు. ఆరిస్ 13 అనే పేరుతో నడుస్తున్న ఆయిల్ ట్యాంకర్ని ఆయుధాలు కలిగి ఉన్న దుండుగులు హైజాక్ చేసినట్లు నిర్ధారించారు. ఈ దారిలో 2012 తర్వాత ఇంత భారీ కమర్షియల్ వెస్సెల్ని హైజాక్ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం హైజాకర్లతో చర్చలు జరుగుతున్నాయి. నేవల్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ వెస్సెల్ని క్షేమంగా హైజాకర్లను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. షిప్లో శ్రీలంకకు చెందిన 8 మంది సిబ్బంది ఉన్నారు. సౌతాఫ్రికాకి చెందిన అర్మి షిప్పింగ్ కంపెనీ ఈ షిప్ సొంతదారు. యూఏఈలోని ఫుజారియాలోగల అరౌరా షిప్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ షిప్ నిర్వహణ బాధ్యతల్ని చూసుకుంటోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







