తెలుగు శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డకు ఆస్ట్రేలియా పురస్కారం
- March 15, 2017
ఆంధ్రప్రదేశ్కు చెందిన శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డ ప్రతిష్టాత్మక 'రియో టింటో స్కల్ప్చర్ అవార్డ్' ను గెలుచుకున్నారు. మార్చి 3 నుంచి 20 వరకూ పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగే పోటీలో అవార్డు కింద ఆయన 50,000 డాలర్లు గెలుచుకున్నారు. 'విజువల్ డైనమిక్స్ ఆఫ్ యాన్ ఆడియో వేవ్' అంశంలో హర్షవర్ధన్ తయారుచేసిన కాలమ్ ఆఫ్ సౌండ్(ధ్వని స్తంభం) శిల్పానికి ఈ అవార్డు లభించింది.
ఈ పోటీలను గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పోటీల్లో 70 మంది స్థానిక, అంతర్జాతీయ శిల్పులు పాల్గొంటున్నారు. కళాకృతులను చూడడానికి ఈ ఏడాది దాదాపు 2,20,000 సందర్శకులు హజరయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









