తెలుగు శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డకు ఆస్ట్రేలియా పురస్కారం
- March 15, 2017
ఆంధ్రప్రదేశ్కు చెందిన శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డ ప్రతిష్టాత్మక 'రియో టింటో స్కల్ప్చర్ అవార్డ్' ను గెలుచుకున్నారు. మార్చి 3 నుంచి 20 వరకూ పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగే పోటీలో అవార్డు కింద ఆయన 50,000 డాలర్లు గెలుచుకున్నారు. 'విజువల్ డైనమిక్స్ ఆఫ్ యాన్ ఆడియో వేవ్' అంశంలో హర్షవర్ధన్ తయారుచేసిన కాలమ్ ఆఫ్ సౌండ్(ధ్వని స్తంభం) శిల్పానికి ఈ అవార్డు లభించింది.
ఈ పోటీలను గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పోటీల్లో 70 మంది స్థానిక, అంతర్జాతీయ శిల్పులు పాల్గొంటున్నారు. కళాకృతులను చూడడానికి ఈ ఏడాది దాదాపు 2,20,000 సందర్శకులు హజరయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







