తెలుగు శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డకు ఆస్ట్రేలియా పురస్కారం
- March 15, 2017
ఆంధ్రప్రదేశ్కు చెందిన శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డ ప్రతిష్టాత్మక 'రియో టింటో స్కల్ప్చర్ అవార్డ్' ను గెలుచుకున్నారు. మార్చి 3 నుంచి 20 వరకూ పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగే పోటీలో అవార్డు కింద ఆయన 50,000 డాలర్లు గెలుచుకున్నారు. 'విజువల్ డైనమిక్స్ ఆఫ్ యాన్ ఆడియో వేవ్' అంశంలో హర్షవర్ధన్ తయారుచేసిన కాలమ్ ఆఫ్ సౌండ్(ధ్వని స్తంభం) శిల్పానికి ఈ అవార్డు లభించింది.
ఈ పోటీలను గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పోటీల్లో 70 మంది స్థానిక, అంతర్జాతీయ శిల్పులు పాల్గొంటున్నారు. కళాకృతులను చూడడానికి ఈ ఏడాది దాదాపు 2,20,000 సందర్శకులు హజరయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









