ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభం
- September 25, 2015
ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ నగరంలోని హోటల్ మారియట్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ముద్రా యోజన కింద అక్టోబర్ 2 వరకు రుణమేళా ఉంటుందని వెంకయ్యనాయుడు వెళ్లడించారు. సామాన్యులను మైక్రో ఫైనాన్సర్ల భారీ నుంచి కాపాడేందుకు ఈ రుణమేళా ఉపయోగ పడుతుందన్నారు. చిన్న, మద్య తరహా పరిశ్రమల స్థాపనకు పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









