ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభం

- September 25, 2015 , by Maagulf
ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభం

ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ నగరంలోని హోటల్ మారియట్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ముద్రా యోజన కింద అక్టోబర్ 2 వరకు రుణమేళా ఉంటుందని వెంకయ్యనాయుడు వెళ్లడించారు. సామాన్యులను మైక్రో ఫైనాన్సర్ల భారీ నుంచి కాపాడేందుకు ఈ రుణమేళా ఉపయోగ పడుతుందన్నారు. చిన్న, మద్య తరహా పరిశ్రమల స్థాపనకు పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com