ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభం
- September 25, 2015
ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ నగరంలోని హోటల్ మారియట్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ముద్రా యోజన కింద అక్టోబర్ 2 వరకు రుణమేళా ఉంటుందని వెంకయ్యనాయుడు వెళ్లడించారు. సామాన్యులను మైక్రో ఫైనాన్సర్ల భారీ నుంచి కాపాడేందుకు ఈ రుణమేళా ఉపయోగ పడుతుందన్నారు. చిన్న, మద్య తరహా పరిశ్రమల స్థాపనకు పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







