ఇబ్రాలో ఇండియన్ స్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం బోర్డ్ ఒప్పందం
- March 17, 2017
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బిఓడి), సైఫ్ బిన్ హషిల్ అల్ మాస్కెరీతో కలిసి ఇమ్రాలోని అల్ యహ్మాది వద్ద ఇండియన్ స్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అల్ మస్కెరీ కార్యాలయంలో మార్చ్ 12న ఈ ఒప్పందాల కార్యక్రమం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఛైర్మన్ వి జార్జ్, మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, సౌకర్యాలను అందించేందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ స్కూల్ బోర్డ్ వైస్ ఛైర్మన్ సిఎం నజీబ్, డైరెక్టర్స్ ఇన్ఛార్జ్ బేబీ సామ్ సామ్యూల్, సికె అంచన్, ప్రిన్సిపల్ రెగి ఊమ్మెన్, అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ అలెక్స్ జోసెఫ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతి త్వరలో ఈ భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. 2018లో ఈ భవన నిర్మాణం పూర్తి కానుంది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







