భారతీయ విద్యార్ధిని ఇంద్రాణి జూ.నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు
- March 17, 2017
అమెరికాలో ప్రవాస భారతీయులు మరోసారి సత్తా చాటారు. సైన్స్, మ్యాథ్స్ పోటీల్లో ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'సొసైటీ ఫర్ సైన్ అండ్ ది పబ్లిక్' పురస్కారాన్ని ఇండో అమెరికన్ ఇంద్రాణి దాస్ కైవసం చేసుకున్నారు. పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి.. రెండున్నర లక్షల డాలర్ల ఫ్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. మెదడుకి అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాదుల విషయంలో పరిశోధనలకు గానూ ఇంద్రాణి ఈ అవార్డును గెలుచుకున్నారు. అటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో పరిశోధనల్లో మూడో స్థానంలో నిలిచిన అర్జున్ రమణీ.. లక్షన్నర డాలర్ల నగదు ఫ్రైజ్ను గెలుచుకున్నారు. జూనియర్ నోబెల్ ఫ్రైజ్గా పిలిచే ఈ అవార్డ్ను శాస్త్రీయ పరిశోధనలకు గానూ SSP అనే సంస్థ ప్రతీ ఏటా ఇస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో.. మరో నలుగురు భారత సంతతి విద్యార్థులు సైతం మొదటి పది స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









