ప్రవాసీయుల డబ్బు బదిలీ పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది : ఎంపీ
- March 18, 2017
కువైట్ : ప్రవాసీయుల భారీ డబ్బు బదిలీలపై కఠినమైన పర్యవేక్షణ విధించాలని ఎంపి ఖలీల్ అల్ సాలెహ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విదేశీయుల ద్వారా డబ్బు బదిలీ 2010 - 2014 మధ్య కాలంలో 21.2 బిలియన్ కువైట్ దినార్లు చేరుకుంటుందని తెలిపారు. ప్రవాసీయులు డబ్బు బదిలీ చేసినపుడు ఏదైనా పన్నులు లేదా సుంకాలు విధించే ఉద్దేశ్యం ఉందా అని ఆర్థిక శాఖను ఎంపీ కోరారు. ఇటీవల, పలువురు ఎంపీలు కువైట్ నుండి డబ్బు ప్రవాహంపై తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వలస వెళ్ళినవారు 'డబ్బు బదిలీలు పన్నులు సక్రమంగా కట్టేవిధంగా చూడాలని పిలుపునిచ్చారు. గత వారం, ఎంపి సఫా అల్ హషెం ప్రవాస డబ్బు బదిలీలపై ఐదు శాతం పన్నువిధించాలని ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







