'ఉంగరాల రాంబాబు' గా సమ్మర్లో సందడి
- March 18, 2017
సమ్మర్లో థియేటర్కి వచ్చేవారికి నవ్వులు గ్యారంటీ అంటున్నారు సునీల్. 'ఉంగరాల రాంబాబు'గా ఆయన టైటిల్ రోల్ చేసిన చిత్రం సమ్మర్లో రీలీజ్ కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మియా జార్జ్ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ - ''ప్రేక్షకులను హాయిగా నవ్వించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ఇది. అలాగని కథకు పొంతన లేని కామెడీ పెట్టలేదు.కామెడీ కథలో భాగంగానే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









