ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం ఆసక్తి చూపాలి : శ్రీ శ్రీ ప్రీమియర్
- March 20, 2017
మనామా: బహరేన్ లోని అన్ని ప్రాంతాలలో ప్రజా సేవలు లభ్యమయ్యేలా ప్రభుత్వం చురుకుదనము కల్గి ఉండాలని ప్రధాన మంత్రి, శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన అభిలాషను వ్యక్తం చేశారు. అధికారులతో ఒక సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని ఆదివారం ఈ ప్రకటన చేశారు. పౌర అవసరాలను క్రోడీకరించటం ఆయా లోపాలను వెలుగులోకి తీసుకురావడం వంటి ప్రయత్నాల ద్వారా అభ్భివృద్ధికి సహకరిస్తున్న మీడియా పాత్రని ప్రీమియర్ కొనియాడారు. ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి రాజ్య భద్రతకు మరింత సహకారం అందించాలని అభివృద్ధి విధానంకు ఎటువంటి విఘ్హాతం లేకుండా ఉండటం అవసరం అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









