ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం ఆసక్తి చూపాలి : శ్రీ శ్రీ ప్రీమియర్
- March 20, 2017
మనామా: బహరేన్ లోని అన్ని ప్రాంతాలలో ప్రజా సేవలు లభ్యమయ్యేలా ప్రభుత్వం చురుకుదనము కల్గి ఉండాలని ప్రధాన మంత్రి, శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన అభిలాషను వ్యక్తం చేశారు. అధికారులతో ఒక సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని ఆదివారం ఈ ప్రకటన చేశారు. పౌర అవసరాలను క్రోడీకరించటం ఆయా లోపాలను వెలుగులోకి తీసుకురావడం వంటి ప్రయత్నాల ద్వారా అభ్భివృద్ధికి సహకరిస్తున్న మీడియా పాత్రని ప్రీమియర్ కొనియాడారు. ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి రాజ్య భద్రతకు మరింత సహకారం అందించాలని అభివృద్ధి విధానంకు ఎటువంటి విఘ్హాతం లేకుండా ఉండటం అవసరం అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







