కొత్త ట్రాఫిక్ రూల్స్, జరీమానాలు
- March 21, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కొత్త రూల్స్ని జారీ చేసింది. ట్రాఫిక్ చట్టాలకు సంబంధించి అమెండ్మెంట్స్ని చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్స్ ప్రకారం, వాహనాల్లో ప్రయాణీకులు సీటుబెల్టు పెట్టుకోకపోతే జరీమానా విధించబడుతుంది. నాలుగేళ్ళలోపు చిన్నారులకు ఖచ్చితంగా స్పెషల్ చైల్డ్ సీట్స్ ఉండాలి. 10 ఏళ్ళ పైబడిన చిన్నారులు ముందు సీట్లలో కూర్చోవచ్చు. అయితే వారు ఖచ్చితంగా 145 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అక్రమంగా ప్రయాణీకుల్ని తీసుకెళ్ళినపక్షంలో 3,000 దిర్హామ్ల జరీమానా విధించబడుతుంది, అలాగే 24 బ్లాక్పాయింట్స్ కూడా తప్పవు. వాహనం నెల రోజులపాటు స్వాధీనం చేసుకోబడ్తుంది. డ్రైవర్ మాత్రమే కాకుండా, వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే. పబ్లిక్ రోడ్స్పై ట్రైసైకిల్, క్వాడ్ బైక్స్ని నడిపితే 3,000 దిర్హామ్ల జరీమానా, 90 రోజుల ఇంపౌండ్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







