నకిలీ నోట్లు: ఖతార్లో ఇద్దరి అరెస్ట్
- March 21, 2017
నకిలీ నోట్లని డాలర్స్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోహా క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తి, అలాగే బ్రిటన్కి చెందిన మరో వ్యక్తి నకిలీ నోట్లను చెలామణీ చేస్తూ దొరికిపోయారు. 500 ఖతారీ రియాల్స్ బ్యాంక్ నోట్స్ని వీరు నకిలీగా మార్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అయితే తాము ఎలాంటి ఫోర్జరీకి పాల్పడలేదనీ తమ వద్ద ఉన్న నోట్లను డాలర్లలోకి మార్చాలనుకున్నామని వారంటున్నారు. 16,500 ఖతారీ రియాల్స్ విలువైన 500 ఖతారీ రియాల్స్ నోట్లను వీరు ఎక్స్చేంజ్ చేయబోయారు. అయితే విచారణలో అవి నకిలీ నోట్లు అని తేలింది. నకిలీ తయారీ కోసం వీరు వినియోగించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!









