ఆదివారం నెట్వర్క్ అంతరాయం వినియోగదారులకు భర్తీ కోసం అన్వేషణ
- March 21, 2017
దుబాయ్ కు చెందిన ఒక టెలికాం సంస్థ ' డు ' ఆదివారం గంటల తరబడి వినియోగదారులకు అంతరాయం కల్గించడంతో వేలాది మందికే ఆ నెట్వర్క్ లభ్యతదొరకలేదు .దీనితో తమ వినియోగదారులకు ఆ కోల్పోయిన సమయాన్ని ఏవిధంగా ఎలా భర్తీ చేయాలో అన్వేషిస్తుంది.వినియోగదారులకు ఉదయం నుంచి ఎదుర్కొంటున్న ఎదురైనా నెట్వర్క్ ఆటంకాలపై వచ్చిన ఫిర్యాదులు గూర్చి మార్చి 20 వ తేదీన ఖలీజ్ టైమ్స్ లో ఓ వార్త ప్రచురితమైంది. వినియోగదారుడు సంతృప్తి చెందడమే మా కీలక ప్రాధాన్యతగా ఉంది, మా నెట్వర్క్ సేవా ప్రమాణాలు పెంచడంతో ప్రక్రియలో నిరంతరం కొనసాగుతుందని , మా వినియోగదారులకు ఒక ఉన్నత మరియుమేలైన యూజర్ అనుభవాన్ని మేము ప్రస్తుతం భర్తీ చేసేందుకు ఉత్తమమైన మార్గాలు వెతుకెందుకు ప్రయత్నిస్తున్నామని ఆపరేటర్లకు ఖలీజ్ టైమ్స్ ద్వారా ఒక ఇమెయిల్ను ప్రతిస్పందనగా తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







