ఆదివారం నెట్వర్క్ అంతరాయం వినియోగదారులకు భర్తీ కోసం అన్వేషణ
- March 21, 2017
దుబాయ్ కు చెందిన ఒక టెలికాం సంస్థ ' డు ' ఆదివారం గంటల తరబడి వినియోగదారులకు అంతరాయం కల్గించడంతో వేలాది మందికే ఆ నెట్వర్క్ లభ్యతదొరకలేదు .దీనితో తమ వినియోగదారులకు ఆ కోల్పోయిన సమయాన్ని ఏవిధంగా ఎలా భర్తీ చేయాలో అన్వేషిస్తుంది.వినియోగదారులకు ఉదయం నుంచి ఎదుర్కొంటున్న ఎదురైనా నెట్వర్క్ ఆటంకాలపై వచ్చిన ఫిర్యాదులు గూర్చి మార్చి 20 వ తేదీన ఖలీజ్ టైమ్స్ లో ఓ వార్త ప్రచురితమైంది. వినియోగదారుడు సంతృప్తి చెందడమే మా కీలక ప్రాధాన్యతగా ఉంది, మా నెట్వర్క్ సేవా ప్రమాణాలు పెంచడంతో ప్రక్రియలో నిరంతరం కొనసాగుతుందని , మా వినియోగదారులకు ఒక ఉన్నత మరియుమేలైన యూజర్ అనుభవాన్ని మేము ప్రస్తుతం భర్తీ చేసేందుకు ఉత్తమమైన మార్గాలు వెతుకెందుకు ప్రయత్నిస్తున్నామని ఆపరేటర్లకు ఖలీజ్ టైమ్స్ ద్వారా ఒక ఇమెయిల్ను ప్రతిస్పందనగా తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!









