హైదరాబాద్ నా ఆలోచనలకు ప్రతిరూపమే : చంద్రబాబు
- March 22, 2017
భవిష్యత్తును ముందుగానే ఊహించి ఇక్కడ ఐటీ రంగానికి పునాది వేశానని ఈ తరహాలోనే ప్రతిరోజు వినూత్నంగా ఆలోచించాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలగుతారని విద్యార్థులకు చంద్రబాబు సూచించారు. హైదరాబాద్ శివార్లలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ)స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూచ అప్పుడూ, ఇప్పుడూ తనకోసం కాకుండా ప్రజల కోసమే పని చేస్తున్నానన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లకు ధీటుగ సైబరాబాద్ను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇప్పుడు ఏపీ ప్రజలు తనపై కొత్త బాధ్యతను పెట్టారని, వారు ఆశించిన స్థాయిలోనే అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించి ప్రపంచంలో టాప్-5 అత్యుత్తమ నగరల్లో ఒకటిగా నిలుపుతానన్నారు. అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏపీకి కూడా రాబోతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









