బ్రిటన్ పార్లమెంట్ వద్ద కాల్పుల ఘటనలో 8మంది అరెస్టు
- March 23, 2017
బ్రిటన్ పార్లమెంటు ఎదుట జరిగిన కాల్పుల ఘటనతో లండన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు అక్కడి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, అడుగడుగునా తనిఖీలు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఆ దాడులకు సంబంధించి ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు.
కాగా బుధవారం బ్రిటన్ పార్లమెంట్ దగ్గర దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం థేమ్స్ బ్రిడ్జ్పై కారుతో బీభత్సం సృష్టించిన ఘటనలో మరో 40 మందికి గాయాలయ్యాయి. వారిని హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. లండన్తో పాటు బర్మింగ్హామ్ సిటీలో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









