వెల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- March 23, 2017
సలాలా: వెల్లో తనిఖీల కోసం వెళ్ళిన ఓ వ్యక్తి అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. 51 మీటర్ల లోతైన బావిని తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి అందులో పడి చనిపోయాడు. అతన్ని రక్షించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ప్రయత్నించినా, ప్రాణాలతో మాత్రం బయటకు తీసుకురాలేకపోయారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







