వెల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- March 23, 2017
సలాలా: వెల్లో తనిఖీల కోసం వెళ్ళిన ఓ వ్యక్తి అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. 51 మీటర్ల లోతైన బావిని తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి అందులో పడి చనిపోయాడు. అతన్ని రక్షించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ప్రయత్నించినా, ప్రాణాలతో మాత్రం బయటకు తీసుకురాలేకపోయారు.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







