వెల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- March 23, 2017
సలాలా: వెల్లో తనిఖీల కోసం వెళ్ళిన ఓ వ్యక్తి అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. 51 మీటర్ల లోతైన బావిని తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి అందులో పడి చనిపోయాడు. అతన్ని రక్షించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ప్రయత్నించినా, ప్రాణాలతో మాత్రం బయటకు తీసుకురాలేకపోయారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









