సెమీ ఫైనల్కి చేరిన ఇండియన్ స్కూల్ బహ్రెయిన్
- March 25, 2017
ఇండియన్ స్కూల్, సెమీ ఫైనల్ లైనప్ని పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ బాయ్స్ స్టేజ్ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ - ఫోర్త్ మినీ ఒలింపిక్స్లో ఇండియన్ స్కూల్ జట్టు ఈ ఘనత సాధించింది. మూడు టీమ్లు, ఐదు పాయింట్లతో మూడు గ్రూపుల్లో నిలవగా, బెస్ట్ రన్నర్స్ టీమ్, రౌండ్ రాబిన్ మ్యాచెస్ ద్వారా ఎంపిక చేయబడింది. ఇండియన్ స్కూల్, ఐబిఎన్ అల్ హైతామ్ ఇస్లామిక్ స్కూల్పై విక్టరీ సాధించింది. ఆ తర్వాత సెమీ ఫైనల్స్ కోసం నిర్వాహకులు డ్రా నిర్వహించారు. ఆదివారం సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఎ గ్రూప్ విన్నర్స్ బి గ్రూప్ విన్నర్స్తో తలపడ్తారు. సి గ్రూప్ విన్నర్స్ డి గ్రూప్ విన్నర్స్తో పోటీ పడతారు. ఈ మ్యాచ్లో విజేతలు ఫైనల్లో తలపడ్తారు. బాస్కెట్ బాల్ పోటీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు అలాగే మినీ వాలీబాల్, టేబుల్ టెన్నిస్ వంటివి ఈ వారంలో ఇప్పటికే పూర్తి చేసేశారు. ఆక్వాథ్లాన్, స్విమ్మింగ్, జియు, జిట్సు, మాకీ, అథ్లెటిక్, కార్టింగ్ రానున్న వారంలో జరిగే పోటీలు. ముగింపు పోటీలు మార్చ్ 29న జరుగుతుంది. మార్చ్ 30న పోటీలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







