సముద్ర తీరాలకు మంచి రోడ్లు అవసరం
- March 27, 2017
సముద్ర తీరానికి చేరుకునేందుకు మంచి రోడ్లు అవసరమని ఫిషర్మెన్ అభ్యర్థిస్తున్నారు. పలుమార్లు అథారిటీస్కి ఈ విషయమై విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండాపోయిందని వారుఆ వేదన వ్యక్తం చేశారు. జిదాలి తీరానికి చేరుకోవడం కష్ట సాధ్యంగా మారిందని, సరైన రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిషర్మెన్ చెప్పారు. తమ వాహనాలు ఇసుకలో కూరుకుపోవడం జరుగుతోందని వారు తమ పరిస్థితిని వివరించారు. సముద్రం మీద జీవనం సాగించే తమపై కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా వారు ఆరోపించడం జరుగుతోంది. ఓ అధికారి తమపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తుండగా, అధికారులేమో సముద్ర తీర ప్రాంతాల్ని కలుషితం చేస్తున్నారనే ఆరోపణలతో ఫిషర్మెన్పై జరీమానాలు విధిస్తున్నారు. అయితే మునిసిపాలిటీ సిబ్బంది చెత్తను తీర ప్రాంతాల్లో పారవేస్తున్నారనీ దాన్ని తమ నేరంగా అధికారులు పరిగణిస్తున్నారని ఫిషర్మెన్ ఆరోపించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







