పారిస్ లో తీవ్ర కలకలం
- March 28, 2017చైనా పౌరుడిని ఫ్రాన్స్ పోలీసులు కాల్చిచంపడంతో పారిస్ లో ఆందోళనలు మిన్నంటాయి. డిస్ట్రిక్ట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసనకు దిగిన ఆందోళనకారులు హింసకు దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. 56 ఏళ్ల చైనా పౌరుడిని అతడి ఇంటి ముందే ఆదివారం రాత్రి పోలీసులు కాల్చిచంపారు. పొరుగువారితో ఘర్షణ పడుతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. కత్తెర్లతో దాడి చేయడంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని...
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?