షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ నుంచి నూతన బస్సు సేవలు ప్రారంభం
- March 28, 2017షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు సెంటర్ నుంచి వహత్ అల్ కరమ స్మారక మరియు మసీదు ప్రాంతాల మధ్యలో సందర్శకుల సౌకర్యార్ధం అనువైన రవాణా కొరకు బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్ జెడ్ జి ఎం సి మంగళవారం ప్రకటించింది.ఈ సేవల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అబూధాబీ యొక్క అత్యంత ముఖ్యమైన ఆనవాళ్లుగా భావించబడే ఈ రెండు ప్రహేశాల నడుమ సందర్శకుల కొరకు సులువైన ప్రయాణం ఏర్పరచి ప్రయాణ భారాన్నితగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ఏర్పరచబడింది. ఈ బస్సులు ప్రతి అర్ధ గంటకు ఈ రెండు ప్రదేశాల మధ్య ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకుల కొరకు రవాణా సేవలను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం