అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ ముఖాముఖి

- March 29, 2017 , by Maagulf
అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ ముఖాముఖి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులు తమకు న్యాయం చెయ్యడానికి ప్రభుత్వాన్ని కదిలించండి అని అడగగానే.. పవన్ అక్కడికి వెళ్ళి బాధితులకు అండగా నిలబడుతున్నాడు.. జన నేత రేపు విజయవాడ వెళ్తున్నారు.. అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలబడానికి పవన్ విజయవాడ పయనం అవుతున్నారు.. రేపు అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10.40 నుంచి 2.00 వరకు జరగనున్నది. ఈ కార్యక్రమం లో 650 మంది అగ్రి గోల్డ్ బాధితులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు, అగ్రి గోల్డ్ బాధిత సంఘాల వారు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com