112 మంది మృతి కొలంబియాలో వరదలు
- April 01, 2017
కొలంబియాలో ఘోరం సంభవించింది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 200 మంది గల్లంతయ్యారని రెడ్క్రాస్, సైనిక అధికారులు తెలిపారు. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు, చెట్లు, నివాసాలు తుడిచిపెట్టుకు పోయాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో కొలంబియాలోని మొకొవా ప్రాంతం నేలమట్టమైందని తెలిపారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







