సిరియా సరిహద్దుల్లో 100 మంది ఐసిస్ ఉగ్రవాదుల మృతి
- April 01, 2017
సిరియా సరిహద్దుల్లో జరిపిన వైమానిక దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సిరియా ప్రభుత్వం ప్రకటించింది. ఇరాక్ ప్రభుత్వం, అమెరికా సంకీర్ణ దళాలు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దాదాపు 200 మంది ఉగ్రవాదులు సిరియా నుంచి సరిహద్దు దాటి వస్తుండగా ఈ దాడులు జరిపినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







