సిరియా సరిహద్దుల్లో 100 మంది ఐసిస్ ఉగ్రవాదుల మృతి
- April 01, 2017
సిరియా సరిహద్దుల్లో జరిపిన వైమానిక దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సిరియా ప్రభుత్వం ప్రకటించింది. ఇరాక్ ప్రభుత్వం, అమెరికా సంకీర్ణ దళాలు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దాదాపు 200 మంది ఉగ్రవాదులు సిరియా నుంచి సరిహద్దు దాటి వస్తుండగా ఈ దాడులు జరిపినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







