లియాండర్ పేస్ జోడిదే టైటిల్
- April 02, 2017
లియోన్(మెక్సిక్) భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఈ సీజన్ లో తొలి టైటిల్ ను సాధించాడు.లియాన్ ఛాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఆదిలో శంషుద్దీన్(కెనడా)తో కలిసి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో 6-1, 6-4 తేడాతో లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)-కారో జాంపియిరి (బ్రెజిల్) జంటపై పేస్ ద్వయం గెలిచింది. ఏకపక్షంగా సాగిన పోరులో లియాండర్-ఆదిల్ లు...
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







