మొబైల్ ఫోన్ దొంగలు అరెస్టు
- April 02, 2017
మనామా:మొబైల్ ఫోన్లను అపహరించే ఒక దొంగల ముఠా శనివారం ఉత్తర రాజ్యములో అరెస్టు చేశారు. అంతర్గత వ్యవహారాల శాఖ ఉత్తర గవర్నేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరం మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా బాటసారులను నుండి డబ్బు ,మొబైల్ ఫోన్లు దోపిడీ చేస్తున్నట్లు అనుమానించబడింది దాంతో ఆ వ్యక్తులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పోలీసులు నిఘా (సీసీ టీవీ) కెమెరాలో నిక్షిప్తం కాబడిన వీడియోలను చూసినప్పుడు వీరి దొంగతనాలు వెలుగులోనికి వచ్చాయి. నిందితులను అందులో గుర్తించిన తర్వాత అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపినట్లు కల్నల్ అల్ జైరం చెప్పారు
తాజా వార్తలు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..







