మొబైల్ ఫోన్ దొంగలు అరెస్టు
- April 02, 2017
మనామా:మొబైల్ ఫోన్లను అపహరించే ఒక దొంగల ముఠా శనివారం ఉత్తర రాజ్యములో అరెస్టు చేశారు. అంతర్గత వ్యవహారాల శాఖ ఉత్తర గవర్నేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరం మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా బాటసారులను నుండి డబ్బు ,మొబైల్ ఫోన్లు దోపిడీ చేస్తున్నట్లు అనుమానించబడింది దాంతో ఆ వ్యక్తులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పోలీసులు నిఘా (సీసీ టీవీ) కెమెరాలో నిక్షిప్తం కాబడిన వీడియోలను చూసినప్పుడు వీరి దొంగతనాలు వెలుగులోనికి వచ్చాయి. నిందితులను అందులో గుర్తించిన తర్వాత అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపినట్లు కల్నల్ అల్ జైరం చెప్పారు
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







