శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- April 02, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపిచడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్యాస్ రెగ్యులేటర్ పైపులో అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని గుర్తించారు. 350 గ్రాములు ఉన్న బంగారం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తిని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







