10 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- April 05, 2017
అబుదాబీలోని రాఫెల్ డ్రాలో ఇండియన్ ఒకరు జాక్ పాట్ని సొంతం చేసుకున్నారు. కేరళకు చెందిన నిషితా రాధాకృష్ణ పిళ్ళై, 10 మిలియన్ దిర్హామ్లను రాఫెల్ డ్రాలో గెలుచుకున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద బుధవారం జరిగిన డ్రాలో ఈ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. గత నెలలో స్రీరాజ్ క్రిష్ణన్ కొప్పరెంబిల్, గత నెలలో 7 మిలియన్ దిర్హామ్లను రాఫెల్ డ్రాలో గెలుచుకున్నారు. తాజా విజేతకు సంబంధించిన వివరాల్ని సిబ్బంది, నిషిత తండ్రికి విషయం చెప్పగా, ఆయన అమెరికాలో ఉన్న తన కుమార్తెకు సమాచారమిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!









