10 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- April 05, 2017
అబుదాబీలోని రాఫెల్ డ్రాలో ఇండియన్ ఒకరు జాక్ పాట్ని సొంతం చేసుకున్నారు. కేరళకు చెందిన నిషితా రాధాకృష్ణ పిళ్ళై, 10 మిలియన్ దిర్హామ్లను రాఫెల్ డ్రాలో గెలుచుకున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద బుధవారం జరిగిన డ్రాలో ఈ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. గత నెలలో స్రీరాజ్ క్రిష్ణన్ కొప్పరెంబిల్, గత నెలలో 7 మిలియన్ దిర్హామ్లను రాఫెల్ డ్రాలో గెలుచుకున్నారు. తాజా విజేతకు సంబంధించిన వివరాల్ని సిబ్బంది, నిషిత తండ్రికి విషయం చెప్పగా, ఆయన అమెరికాలో ఉన్న తన కుమార్తెకు సమాచారమిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







