10 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

- April 05, 2017 , by Maagulf
10 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

అబుదాబీలోని రాఫెల్‌ డ్రాలో ఇండియన్‌ ఒకరు జాక్‌ పాట్‌ని సొంతం చేసుకున్నారు. కేరళకు చెందిన నిషితా రాధాకృష్ణ పిళ్ళై, 10 మిలియన్‌ దిర్హామ్‌లను రాఫెల్‌ డ్రాలో గెలుచుకున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద బుధవారం జరిగిన డ్రాలో ఈ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. గత నెలలో స్రీరాజ్‌ క్రిష్ణన్‌ కొప్పరెంబిల్‌, గత నెలలో 7 మిలియన్‌ దిర్హామ్‌లను రాఫెల్‌ డ్రాలో గెలుచుకున్నారు. తాజా విజేతకు సంబంధించిన వివరాల్ని సిబ్బంది, నిషిత తండ్రికి విషయం చెప్పగా, ఆయన అమెరికాలో ఉన్న తన కుమార్తెకు సమాచారమిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com