పునర్ నిర్మాణానికి బలమైన మద్దతు అవసరం: ప్రిన్స్ సుల్తాన్
- April 07, 2017
సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్సిటిహెచ్) ఛైర్మన్, ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్ జెడ్డా చారిత్రక ఫెస్టివల్ అతారీక్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్నీ, పెవిలియన్స్నీ సందర్శించారు. చారిత్రక జెడ్డా పునర్ నిర్మాణానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు అవసరమని అన్నారాయన. జెడ్డాలోని వందలాది హెరిటేజ్ సైట్స్ని ఆధునీకరించేందుకు, అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు 30 ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నేషనల్ హెరిటేజ్ని సంరక్షించడంలో మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషా బిన్ మజెద్ కృషి చేస్తున్నారని కొనియాడారాయాన. ఫెస్టివల్స్ సుప్రీం కమిటీ, చారిత్రక జెడ్డా ప్రాంతాన్ని ఆర్కియాలజీ, హిస్టరీ పరంగా పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రిన్స్ సుల్తన్ చెప్పారు. అతారీక్ ఫెస్టివల్ని పాలస్తీనా కాన్సుల్ జనరల్ మహమ్మద్ అస్సాది, ఇరాక్ కాన్సూల్ జనరల్ ఖాలిద్ ఖైరో సందర్శించారు.
తాజా వార్తలు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!
- ఒకే రోజు 3,206 ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు..!!
- ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!









