మొబైల్ ఫోన్ల హబ్గా హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- April 07, 2017
భాగ్యనగరం మొబైల్ ఫోన్ ఉత్పత్తుల హబ్గా మారుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు. గచ్చిబౌలి ప్రాంతంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ స్మార్టాన్ ఇండియా కార్యాలయాన్ని కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. స్మార్టాన్ హైదరాబాద్లో ఏర్పాటుచేసిన నాలుగో మొబైల్ ఉత్పత్తుల సంస్థ అని తెలిపారు. త్వరలోనే మరో రెండు సంస్థలు నగరంలో ఏర్పాటు కానున్నాయని... వాటితో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







