ఇక దేశంలో ప్రయాణించాలన్నా పాస్పోర్ట్ తప్పనిసరి
- April 08, 2017
భారత పౌర విమానాయాన సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి దేశం లోపల విమానాల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ పాస్పోర్టు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. లేదా ఆధార్ కార్డు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (సీఏఆర్)ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేశారు. వచ్చే వారం దానిని ప్రజల ముందుకు తీసుకొచ్చి అభిప్రాయం కోరనున్నారు. నెల రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విధానాన్ని...
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







