ఇక దేశంలో ప్రయాణించాలన్నా పాస్‌పోర్ట్‌ తప్పనిసరి

- April 08, 2017 , by Maagulf
ఇక దేశంలో ప్రయాణించాలన్నా పాస్‌పోర్ట్‌ తప్పనిసరి

భారత పౌర విమానాయాన సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి దేశం లోపల విమానాల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ పాస్‌పోర్టు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. లేదా ఆధార్‌ కార్డు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్‌ (సీఏఆర్)ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేశారు. వచ్చే వారం దానిని ప్రజల ముందుకు తీసుకొచ్చి అభిప్రాయం కోరనున్నారు. నెల రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విధానాన్ని...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com