ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించిన 'నామా'
- April 12, 2017
నామా గ్రూప్కి చెందిన హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ టీమ్, ఒమన్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీని సందర్శించింది. వర్క్ ఫ్లో, అలాగే రెగ్యులేషన్స్ వంటివాటి గురించి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ సీఈఓ పలు శాఖలకు చెందిన అధిపతులు ఈ టీమ్కి ఘనస్వాగతం పలికారు. మవాలెలోని కంపెనీ హెడ్ క్వార్టర్లో వీరికి ఘనస్వాగతం లభించింది. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ వంటివాటిని కూడా సందర్శించారు ఈ సందర్భంగా. సుల్తాన్ కబూస్ ఎలక్ట్రిసిటీ స్టేషన్ - మదినాత్ ప్రాజెక్ట్ 10 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో చేపట్టారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 132 కెవి ట్రాన్స్ఫార్మర్స్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









