ఎక్స్ఛేంజ్ హౌస్లో దోపిడీ: అనుమానితుడి అరెస్ట్
- April 14, 2017
ఎక్స్ఛేంజ్ హౌస్ దొంగతనం కేసులో అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిఫ్ఫాలో ఈ దొంగతనం జరిగింది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ ముబారక్ అబ్దుల్లా అల్ మెర్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. 28 ఏళ్ళ వయసు గల వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని కల్నల్ చెప్పారు. ఈ అరెస్ట్ సందర్బంగా నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యల కోసం నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ఈస్ట్ రిఫ్ఫా లోని బహ్రెయిన్ ఫైనాన్సింగ్ కంపెనీ దోపిడీకి గురయ్యింది. ఆయుధాలతో ఓ వ్యక్తి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. దోపిడీ అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







