మణిరత్నం తదుపరి చిత్రంలో ఐశ్వర్యారాయ్
- April 14, 2017
'కాట్రు వెయిలిడై' తరువాత మణిరత్నం ఏ హీరోతో సినిమా తీయబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారని వార్తలు విన్పించాయి. అయితే తాజా సమాచారం మేరకు మణిరత్నం దృష్టి బాలీవుడ్పై పడినట్టు తెలుస్తోంది. 'గురు', 'రావణ్'ల తరువాత అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్లతో హ్యాట్రిక్ సినిమా తీసేందుకు మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. వారిద్దరితోను మణిరత్నంకు మంచి స్నేహం ఉండడంతో ఈ ప్రాజెక్టు సెట్స్పైకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







