మణిరత్నం తదుపరి చిత్రంలో ఐశ్వర్యారాయ్
- April 14, 2017
'కాట్రు వెయిలిడై' తరువాత మణిరత్నం ఏ హీరోతో సినిమా తీయబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారని వార్తలు విన్పించాయి. అయితే తాజా సమాచారం మేరకు మణిరత్నం దృష్టి బాలీవుడ్పై పడినట్టు తెలుస్తోంది. 'గురు', 'రావణ్'ల తరువాత అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్లతో హ్యాట్రిక్ సినిమా తీసేందుకు మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. వారిద్దరితోను మణిరత్నంకు మంచి స్నేహం ఉండడంతో ఈ ప్రాజెక్టు సెట్స్పైకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









