మణిరత్నం తదుపరి చిత్రంలో ఐశ్వర్యారాయ్
- April 14, 2017
'కాట్రు వెయిలిడై' తరువాత మణిరత్నం ఏ హీరోతో సినిమా తీయబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారని వార్తలు విన్పించాయి. అయితే తాజా సమాచారం మేరకు మణిరత్నం దృష్టి బాలీవుడ్పై పడినట్టు తెలుస్తోంది. 'గురు', 'రావణ్'ల తరువాత అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్లతో హ్యాట్రిక్ సినిమా తీసేందుకు మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. వారిద్దరితోను మణిరత్నంకు మంచి స్నేహం ఉండడంతో ఈ ప్రాజెక్టు సెట్స్పైకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







