నేడు ప్రారంభం అరకు అద్దాల రైలు
- April 15, 2017అరకు పర్యాటకుల కోసం విశాఖ నుంచి నడపనున్న అద్దాల రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. రైలు ప్రారంభోత్సవాన్ని రైల్వే మంత్రి సురేష్ప్రభు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ పరిశీలించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం