ఒక్క రోజులో 105,182 మంది ప్రయాణీకులు
- October 01, 2015
కింగ్ పహాద్ కాజ్వే మీదుగా ఆదివారం రికార్డు స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణించారు. 1986లో ఈ కాజ్వే ప్రారంభమైన తర్వాత ఇదే పెద్ద రికార్డ్. హజ్ యాత్రికులు సౌదీ అరేబియా నుంచి తిరుగు ప్రయాణమయ్యే మార్గంలో ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి 28 గల వారంలో 514,773 మంది ఈ కాజ్వేపై ప్రయాణించారు. మే 2న రికార్డు స్థాయిలో 104,400 మంది ప్రయాణించగా, ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ ఆదివారం 105,182 మంది ప్రయాణించడం గొప్ప విషయం. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా సాగింది. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ వంటి వాటిల్లో తగు చర్యలు తీసుకున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









