ఒక్క రోజులో 105,182 మంది ప్రయాణీకులు
- October 01, 2015
కింగ్ పహాద్ కాజ్వే మీదుగా ఆదివారం రికార్డు స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణించారు. 1986లో ఈ కాజ్వే ప్రారంభమైన తర్వాత ఇదే పెద్ద రికార్డ్. హజ్ యాత్రికులు సౌదీ అరేబియా నుంచి తిరుగు ప్రయాణమయ్యే మార్గంలో ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి 28 గల వారంలో 514,773 మంది ఈ కాజ్వేపై ప్రయాణించారు. మే 2న రికార్డు స్థాయిలో 104,400 మంది ప్రయాణించగా, ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ ఆదివారం 105,182 మంది ప్రయాణించడం గొప్ప విషయం. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా సాగింది. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ వంటి వాటిల్లో తగు చర్యలు తీసుకున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







