ఒక్క రోజులో 105,182 మంది ప్రయాణీకులు
- October 01, 2015
కింగ్ పహాద్ కాజ్వే మీదుగా ఆదివారం రికార్డు స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణించారు. 1986లో ఈ కాజ్వే ప్రారంభమైన తర్వాత ఇదే పెద్ద రికార్డ్. హజ్ యాత్రికులు సౌదీ అరేబియా నుంచి తిరుగు ప్రయాణమయ్యే మార్గంలో ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి 28 గల వారంలో 514,773 మంది ఈ కాజ్వేపై ప్రయాణించారు. మే 2న రికార్డు స్థాయిలో 104,400 మంది ప్రయాణించగా, ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ ఆదివారం 105,182 మంది ప్రయాణించడం గొప్ప విషయం. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా సాగింది. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ వంటి వాటిల్లో తగు చర్యలు తీసుకున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







