ఎయిర్ టెల్ డేటా ఫ్రీ ఫ్రీ ఫ్రీ
- April 16, 2017
రిలయన్స్ జియో పోటీని ఎదుర్కోవడానికి అన్ని టెలికం సంస్థలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ తో వచ్చింది. . వచ్చే మూడు నెలల పాటు తన పోస్ట్పెయిడ్ చందాదారులకు ఉచిత డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.
'మై ఎయిర్టెల్' యాప్ను లాగిన్ కావడం ద్వారా నెలకు 10జీబీ చొప్పున మూడు నెలల పాటు 30జీబీ డేటాను పొందవచ్చు. 'వచ్చే మూడు నెలలు ఉచిత డేటాను ఆనందించండి. మీరు ఏదైనా దూర ప్రయాణానికి వెళ్లాలని ప్లాన్ వేసుకుంటే అందుకు ఇది ఉపయోగపడుతుంది' అని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే రూ.244 తో ఛార్జి చేసుకుంటే 70రోజులపాటు రోజుకు 1జీబీ డేటాతోపాటు ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్కి రోజుకి 300 ఉచిత నిమిషాలు.. వారానికి 1200 ఉచిత నిమిషాలు వంటి ఆఫర్లు ను ఆ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







