ముంబై లోని అంధేరీ కోర్టుకు హాజరైన సంజయ్దత్
- April 17, 2017
బాలీవుడ్ నటుడు సంజయ్దత్ ముంబయిలోని అంధేరీ న్యాయస్థానానికి హాజరయ్యారు. దర్శక-నిర్మాత షకీల్నూర్ను బెదిరించిన కేసులో సంజయ్కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. అయితే సోమవారం సంజయ్ కోర్టుకు హాజరవడంతో వారెంట్ను రద్దు చేసింది. సంజయ్కి, షకీల్నూర్కి ఓ సినిమా విషయంలో వివాదం నెలకొంది. ఈ విషయంలో సంజయ్ షకీల్నిచంపేస్తానని బెదిరించడంతో అతను కోర్టును ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!







