ముంబై లోని అంధేరీ కోర్టుకు హాజరైన సంజయ్‌దత్‌

- April 17, 2017 , by Maagulf
ముంబై లోని అంధేరీ కోర్టుకు హాజరైన సంజయ్‌దత్‌

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ముంబయిలోని అంధేరీ న్యాయస్థానానికి హాజరయ్యారు. దర్శక-నిర్మాత షకీల్‌నూర్‌ను బెదిరించిన కేసులో సంజయ్‌కు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. అయితే సోమవారం సంజయ్‌ కోర్టుకు హాజరవడంతో వారెంట్‌ను రద్దు చేసింది. సంజయ్‌కి, షకీల్‌నూర్‌కి ఓ సినిమా విషయంలో వివాదం నెలకొంది. ఈ విషయంలో సంజయ్‌ షకీల్‌నిచంపేస్తానని బెదిరించడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com