23న దిల్లీ వెళ్లనున్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- April 17, 2017
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈనెల 23న దిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం ఇద్దరు సీఎంలు విడివిడిగా ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో అమలు చేయనున్న కొత్త రిజర్వేషన్ల వ్యవహారం, భూసేకరణ చట్టం తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







