23న దిల్లీ వెళ్లనున్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- April 17, 2017
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈనెల 23న దిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం ఇద్దరు సీఎంలు విడివిడిగా ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో అమలు చేయనున్న కొత్త రిజర్వేషన్ల వ్యవహారం, భూసేకరణ చట్టం తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









