సౌదీ కార్మిక శాఖ లాభాపేక్షలేని స్వచ్ఛంద రంగ విభాగాలు ఏర్పాటు
- April 18, 2017
జెడ్డా:కార్మిక మరియు సామాజిక అభివృద్ధి శాఖ కింగ్డమ్ లో 200 పౌర సంస్థలు స్వచ్ఛంద పని కోసం విభాగాలు ఏర్పాటు చేసి 2020 నాటికి 24,500 నుండి 300,000 మంది స్వచ్ఛంద కార్యకర్తల సంఖ్యను పెంచడం గూర్చి పరిశీలిస్తోంది. సంస్థలలో అవసరాలకు తగినట్లుగా వాలంటీర్లు అందించడానికి ప్రతి సంస్థ శాఖలలో స్వచ్ఛంద అవసరాలను గుర్తించి కోరుతున్నట్లు చెప్పారు. సంస్థలతో సహా లాభాపేక్షలేని సంస్థలు లక్ష్యంగా మంత్రిత్వ శాఖ ఏర్పరచుకొంది. పౌర సంస్థలు మరియు ఫౌండషన్స్ పొరుగు కేంద్రాలకు సహకరించ నున్నట్లు పేర్కొంది. స్వచ్ఛంద కార్యకర్తల పునరావాసం మరియు శిక్షణ ఇవ్వటానికి, వారి పనితీరుకి సంతృప్తి చెందిన తర్వాత, వారి సామర్ధ్యం విజయాలు ప్రచురించాలని మంత్రిత్వ శాఖ కోరనుంది. స్వచ్ఛంద కార్యకర్తల సామాజిక మరియు ఆర్ధిక ప్రభావాన్ని పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







